విజయవాడ: ఆదివారం నుంచి ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్నారు. పవిత్రోత్సవాల సందర్భంగా రేపటి నుంచి 4వ తేదీ వరకు దేవస్ధానంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు ప్రత్యక్షంగా, పరోక్షంగా నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. అన్ని ఆర్జిత సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పవిత్రోత్సవాలు 4వ తేదీ ఉదయం 10 గంటలకు పూర్ణాహుతితో ముగియనున్నాయి. కోవిడ్ ద్రుష్ట్యా పరిమిత సంఖ్యలో స్లాట్ బుక్ చేసుకున్న బక్తులకు మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.
Mon Jan 19, 2015 06:51 pm