అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి, కొత్త ప్రాజెక్టుల గురించి చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ బుధవారం తలపెట్టిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదాపడింది. ఈ నెల 20వ తేదీ తర్వాతే ఈ సమావేశం నిర్వహిస్తామని రెండు రాష్ట్రాలకు కేంద్రం సమాచారమిచ్చింది.
Mon Jan 19, 2015 06:51 pm