ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్కు చెందిన వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. రిమ్స్ నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా మృతి చెందాడు. అయితే రిమ్స్ వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు. రిమ్స్ ఆసుపత్రి వద్ద వారు ఆందోళనకు దిగారు.
Mon Jan 19, 2015 06:51 pm