న్యూఢిల్లీ: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసు విచారణకు కరోనా సెగ తాకింది. ఎన్సీబీ దర్యాప్తు బృందంలో ఒకరికి కోవిడ్-19 పాజిటివ్ రావడంతో విచారణను అర్దాంతరంగా నిలిపివేశారు అధికారులు. నిర్దేశించిన ప్రోటోకాల్ ప్రకారం ఇతర సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించనున్నారు. పూర్తి చర్యల అనంతరం మళ్లీ దర్యాప్తు మొదలుకానుందని ఎన్సీబీ సీనియర్ అధికారి తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm