భద్రాద్రి కొత్తగూడెం: చర్ల మండలంలో బాంబుల కలకలం రేపింది. చర్ల మండలంలోని కలివేరు-తేగడ మధ్య.. మావోయిస్టుల మందు పాతరను పోలీసులు నిర్వీర్యం చేశారు. మరికొన్ని మందుపాతరలున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తోంది.
Mon Jan 19, 2015 06:51 pm