హైదరాబాద్: ఛత్తీస్గఢ్లో జవాన్లతో వెళ్తున్న బస్సు వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. మల్కన్గిరి సరిహద్దు ప్రాంతంమైన ఒడిశాలోని బీజాపూర్ రహదారిపై భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. అదే మార్గం గుండా ఆర్మీ బస్సు వెళ్తుండగా ఈ ఘటన సంభవించింది. అయితే.. ప్రమాద సమయంలో 30 మంది జవాన్లు అందులో ఉండగా.. అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
Mon Jan 19, 2015 06:51 pm