హైదరాబాద్: టీఆర్ఎస్ నేతలు ఏ మొహం పెట్టుకుని ఎన్నికలకు వెళ్తారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ బలం డబ్బు మాత్రమేనని చెప్పారు. నాలాలలో పడి ప్రజలు చనిపోతే ఎటకారంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అరచేతిలో వైకుంఠం చూపిస్తోందన్నారు. హైదరాబాద్ను ఇస్తాంబుల్ చేస్తున్నారని చెప్పి...ఇప్పడు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు.
Mon Jan 19, 2015 06:51 pm