అమరావతి: గండికోట రిజర్వాయర్ నిర్వాసితుల అంశంపై హైకోర్టు విచారణ జరిగింది. నిర్వాసితులకు పరిహారం చెల్లింపులపై సమాధానం ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. పరిహారం చెల్లించామని ప్రభుత్వ తరఫు లాయర్ తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.
Mon Jan 19, 2015 06:51 pm