హైదరాబాద్ : మనిషి హోదా కంటే ప్రజల సౌకర్యం కోసం కృషి చేయడంలో ఉన్న ఆనందం ఎక్కడ ఉండదని ఎల్బీనగర్ ట్రాఫిక్ సిఐ నాగమల్లు అన్నారు. భారీ వర్షాల కారణంగా ఎల్బీనగర్ ప్రధాన రాహదారులు చెరువులను తలపించాయి. దీనితో ట్రాఫిక్ లో వాహానాదారులు తీవ్ర ఇబ్బందులు పడటం గమనించిన సీఐ ప్రధాన దారుల్లో మ్యాన్ హోల్స్ కి అడ్డంగా మారిని చెత్తను తొలగించారు. దీనితో నీరు పైప్ లైన్ ద్వారా వెళ్ళిపోయి ట్రాఫిక్ క్లియర్ అయ్యింది.
Mon Jan 19, 2015 06:51 pm