హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ నియోజకవర్గంలో గల వరద ప్రాంతాల్లో ఎంపీ రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం పర్యటించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో నీట మునిగిన ప్రాంతాలను ఎంపీ పరిశీలించారు. ఈ సందర్భంగా వరదల వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపీ రేవంత్ రెడ్డికి పీఅండ్టీ కాలనీ ప్రజలు వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm