కామారెడ్డి: జిల్లాలోని ఎల్లారెడ్డి మండలం బాలాజీ నగర్ తండాలో విషాద ఘటన జరిగింది. తండాలో మంత్రాలు చేస్తున్నాడన్న నెపంతో నిన్న రాత్రి జగన్ (40) అనే వ్యక్తిని తండా వాసులు చితకబాదారు. దీంతో తనకు జరిగిన అవమానం భరించలేక ఉదయం పురుగులమందు తాగి జగన్ ఆత్మహత్య చేసుకున్నాడు.
Mon Jan 19, 2015 06:51 pm