నల్లగొండ: మునుగోడు ఎస్ఐపై రాష్ట్ర డీజీపీ, మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిలకు స్థానిక జెడ్పీటీసీ నారాబోయిన స్వరూప రాణి ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు. భూవివాదాలు, ఇసుక అక్రమ రవాణాలో తలదూర్చి, స్టేషన్కు వచ్చిన ఫిర్యాదుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ జెడ్పీటీసీ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm