న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ మధ్య మొదటిసారిగా ముఖాముఖి చర్చ ప్రారంభమైంది. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల మధ్య ప్రత్యక్ష చర్చ ఆనవాయితీగా వస్తున్నది. ఈనేపథ్యంలో వివిధ అంశాలపై ఇరువురు అభ్యర్థులు తమ వాదన వినిపిస్తున్నారు. ఈ చర్చ 90 నిమిషాలపాటు జరుగనుంది. ట్రంప్, బైడెన్ మధ్య అమెరికా అధ్యక్ష చర్చ సంధానకర్తగా క్రిస్ వాలెస్ వ్యవహరిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm