తిరుమల: టీటీడీ ఎస్వీబీసీ ట్రస్ట్కు ఓ భక్తురాలు భారీ విరాళాన్ని అందజేసింది. బుధవారం ఉదయం చెన్నైకి చెందిన భక్తురాలు అపర్ణ... టీటీడీ ఎస్వీబీసీ ట్రస్ట్కు కోటి రూపాయల విరాళాన్ని అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
తిరుమల: టీటీడీ ఎస్వీబీసీ ట్రస్ట్కు ఓ భక్తురాలు భారీ విరాళాన్ని అందజేసింది. బుధవారం ఉదయం చెన్నైకి చెందిన భక్తురాలు అపర్ణ... టీటీడీ ఎస్వీబీసీ ట్రస్ట్కు కోటి రూపాయల విరాళాన్ని అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు.