హైదరాబాద్: సెల్లార్లలో నీటిని తోడేందుకు 72 డీవాటరింగ్ బృందాలు పనిచేస్తున్నాయని జీహెచ్ఎంసీ డిజాస్టర్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ తెలిపారు. 6 బోట్లతో క్షేత్రస్థాయిలో రక్షణ చర్యలు చేపట్టామన్నారు. రోడ్లపై చెత్తను తొలగించేందుకు మెషినరీని ఉపయోగిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నగరంలో నేలకూలిన 390 చెట్లను 19 డీఆర్ఎఫ్ బృందాలు తరలించాయన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 19,2020 08:38PM