హైదరాబాద్ : ఐపీఎల్-13లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న రెండు జట్లకు ఈ మ్యాచ్లో గెలవడం చాలా ముఖ్యం కావడంతో పోరు హోరాహోరీగా సాగనుంది. ఇరు జట్లు చెరో నాలుగు విజయాలతో ఎనిమిది పాయింట్లతో ఉన్నాయి. టాస్ గెలిచిన సన్రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
Mon Jan 19, 2015 06:51 pm