హైదరాబాద్ : ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్తోపాటు పలువురు మంత్రులు రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరూ ఆనందంతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.
విజయదశమి పర్వదినం సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు ఈ సంవత్సరంలో విజయాలు చేకూరాలని, కరోనా మహమ్మారి అంతం కావాలని ఆ అమ్మవారిని వేడుకుంటున్నట్టు వారు పేర్కొన్నారు. కొవిడ్ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే వేడుకలు జరుపుకోవాలని వారు సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 24,2020 07:35PM