హైదరాబాద్ : నివర్ తుఫాన్ కారణంగా నెల్లూరు జిల్లాకు ఆహ్లాదాన్ని పంచే పెన్నానది తీరంలో వరద కల్లోలం రేగింది. పెన్నాకు వరద పోటెత్తడంతో నెల్లూరు నగరంతోపాటు సమీప గ్రామాలు జలదిగ్బంధం అయ్యాయి. తల్పగిరి రంగనాథుడి గర్భగుడిలోకీ నీరు చేరింది. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మంత్రి అనిల్ త్వరలోనే ముంపు కాలనీలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm