హైదరాబాద్ : దేశంలో కరోనా కేసుల సంఖ్యల పెరుగుతుంటే తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. తెలంగాణ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ప్రకారం.. కొత్తగా 753 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,68,418కి చేరింది. ఇక కరోనాతో కొత్తగా రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1451కి చేరింది. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజు 952 మంది కోలుకున్నారని కరోనా బులెటిన్ పేర్కొన్నది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Nov 28,2020 09:16AM