తిరుమల: నేడు టీటీడీ పాలకమండలి సమావేశం జరుగనుంది. కరోనా మహమ్మారి ప్రభావంతో తగ్గిన ఆదాయం, సిబ్బంది జీతభత్యాలు, ఆలయాల నిర్వహణకు నిధులు సమకూర్చుకోవడం వంటి కీలక అంశాలే ఎజెండాగా టీటీడీ పాలకమండలి సమావేశం నేడు జరుగనుంది. కరోనా మార్గదర్శకాల మేరకు భక్తుల సంఖ్య కుదించడంతో తగ్గిన ఆదాయాన్ని ఎలా భర్తీ చేసుకోవాలో ఈ సభలో చర్చించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm