హైదరాబాద్ : నిజామబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఆర్మూర్ మండలం పెర్కిట్ శివారులో ఓ ప్రేమజంట చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతులను వేల్పూర్ మండలం కుకునూర్కు చెందిన రోహిత్, అవంతికగా గుర్తించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm