హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్సీ కవిత ప్రసగించారు. టీఆర్ఎస్ను పడగొట్టాలని చాలా మంది చూశారన్నారు. బండి సంజయ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఢిల్లీ నుంచి అగ్రనేతలు వచ్చి బల్దియా ఎన్నికల్లో ప్రచారం చేయడం అంత అవసరమా అని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకులను ప్రజలు నమ్మారన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని కవిత ధీమా వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm