హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించాలని ఉపసంహరించుకోవాలని దేశ రాజధాని అయినా ఢిల్లీ నగరంలో లక్షలాది మంది రైతులకు మద్దతుగా నూతనకల్ మండల కేంద్రంలో రైతు సంఘం సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ రాస్తారోకోకు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కందాల శంకర్ రెడ్డి సిఐటియు మండల కార్యదర్శి బొజ్జ శ్రీనివాస్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వెంకట ముత్యం రైతు సంఘం నాయకులు కృష్ణారెడ్డి ఉప్పల్ రెడ్డి విజయ రెడ్డి విద్యార్థి యువజన నాయకులు బాలకృష్ణ నరేష్ మల్లేష్ రమేషు యాదగిరి సిఐటియు నాయకులు పంతం వెంకన్న ఉప్పలయ్య కిరణ్ మరియు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్ల సుదర్శన గారు పాల్గొన్నారు
Mon Jan 19, 2015 06:51 pm