హైదరాబాద్: ఎల్బీ నగర్లోని పనామా దగ్గర ఓ ప్రయాణికుడు తీసికి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ దృశ్యం చూస్తుంటే ఆ వ్యక్తి ప్రమాదం అంచుల్లో ప్రయాణం చేస్తున్నట్లు ఉంది. మూటలు మోసి అలసిన శ్రమజీవి బండిపై సేద తీరుతున్న ఈ దృశ్యం ఎంత ప్రమాదకరంగా ఉంది. జరగరానిది జరిగితే అతనిపై ఆధారపడ్డ కుటుంబం రోడ్డు పాలవ్వాల్సిందే. ప్రమాదపు అంచుల్లో ఏ చిన్న నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.
Mon Jan 19, 2015 06:51 pm