హైదరాబాద్ : అక్రమాస్తుల కేసులో బెంగళూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ అస్వస్థతకు గురయ్యారు. ఆమె బుధవారం జ్వరంతో బాధపడుతున్నట్లు జైలు సిబ్బందికి తెలిపారు. దీంతో శశికళను భద్రత మధ్య సెంట్రల్ జైలు నుంచి బెంగళూరులోని బౌరింగ్, లేడీ కర్జన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm