హైదరాబాద్ : ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 173 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 8,86,418కి కరోనా కేసులు చేరాయి. ఇప్పటివరకు కరోనాతో 7,142 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 1,637 యాక్టివ్ కేసులున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm