హైదరాబాద్ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు కేంద్రం పతకాలు ప్రకటించింది. తెలంగాణకు 2 రాష్ట్రపతి పోలీసు పతకాలు, 12 పోలీసు పతకాలు దక్కాయి. హైదరాబాద్ అదనపు సీపీ శిఖా గోయల్కు, నిజామాబాద్ ఐజీ శివశంకర్ రెడ్డికి రాష్టపతి పోలీసు పతకాలు వరించాయి. మరో 12 మందికి పోలీసు పతకాలు దక్కాయి.
- రాజేశ్ కుమార్(ఐజీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, హైదరాబాద్)
- షరీపుద్దీన్ సిద్దిఖీ(కమాండెంట్, టీఎస్ఎస్ఎస్పీ బెటాలియన్ హైదరాబాద్)
- కందుకూరి నర్సింగరావు(డిఎస్పీ, నిర్మల్)
- సూర్యానారాయణ(డీఎస్పీ, ఏసీబీ రంగారెడ్డి)
- గోవర్ధన్ తన్నీరు(ఏసీపీ, హైదరాబాద్)
- గుంజ రమేశ్(డిప్యూటీ అసల్ట్ కమాండర్, గ్రే హౌండ్స్)
- ఎం ఉద్ధవ్(కానిస్టేబుల్, టీఎస్ఎస్ఎస్పీ 13వ బెటాలియన్, మంచిర్యాల).
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jan 25,2021 03:58PM