హైదరాబాద్ : ఏపీలోని కృష్ణా జిల్లా మైలవరంలో కరోనా వాక్సిన్ వికటించింది. వ్యాక్సిన్ వేయించుకున్న ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్ అస్వస్థతకు గురయ్యారు. ప్రాథమిక చికిత్స చేసి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి