Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • స్వీట్స్ పంచి ..8 ఇండ్లు దోచేసిన కిలాడీ జంట
  • ప్రజలతో మమేకమైతేనే పదవికి విలువ..
  • కాలిఫోర్నియా రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం
  • వ్యాక్సిన్ తీసుకున్న కేర‌ళ సీఎం
  • ప్రభుత్వంతో విభేధిస్తే దేశద్రోహం కాదు : సుప్రీంకోర్టు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
యమునా నదిలో విషపు నురగలు | BREAKING NEWS | www.navatelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

యమునా నదిలో విషపు నురగలు

Feb 23,2021 02:29PM

ఢిల్లీ: యమునా నదిపై విషపు నురగలు పేరుకుపోతున్నాయి. దీనికి కాలుష్యమే ప్రధానకారణమని పర్యావరణ విశ్లేషకులు అంటున్నారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో వాయు కాలుష్య‌ంతోపాటు నీటి కాలుష్యం కూడా విప‌రీతంగా పెరిగిపోతున్న‌ది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్య నియంత్రనకు తగిన చర్యలు తీసుకొవాలని పర్యావరణవేత్తలు విశ్లేషిస్తున్నారు. ప్ర‌భుత్వాలు త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్ట‌క‌పోతే ఈ స‌మ‌స్య ఏటికేడు మ‌రింత పెరుగుతుంద‌ని ఢిల్లీ వాసులు ఆందోళ‌న చెందుతున్నారు. వివిధ ప‌రిశ్ర‌మ‌ల నుంచి వ్య‌ర్థ జలాల‌ను న‌దుల్లోకి వ‌దులుతుండ‌టంతో న‌దుల్లో నీరంతా క‌లుషితంగా మారిపోతున్న‌ది. ప‌రిశ్రమ‌ల నుంచి వ‌చ్చి చేరే విష ర‌సాయ‌నాల కార‌ణంగా నీటి ఉప‌రిత‌లంపై తెల్ల‌ని విష‌పు నుర‌గ‌లు పేరుకుపోతున్నాయి. తాజాగా ఐటీవో ఏరియాలో యుమునా న‌దిపై విష‌పు నుర‌గ‌లు పేరుకున్నాయి. ఈ విషపు నురగలు ఆకాశంలోని మబ్బులను తలపిస్తున్నాయి.

Delhi: Toxic foam was seen floating on the surface of the river Yamuna at ITO today pic.twitter.com/oIp172TDxv

— ANI (@ANI) February 23, 2021
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

Recomended For You

GHMC Election

తాజా వార్తలు

05:11 PM

స్వీట్స్ పంచి ..8 ఇండ్లు దోచేసిన కిలాడీ జంట

04:49 PM

ప్రజలతో మమేకమైతేనే పదవికి విలువ..

04:46 PM

కాలిఫోర్నియా రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం

03:17 PM

వ్యాక్సిన్ తీసుకున్న కేర‌ళ సీఎం

03:05 PM

ప్రభుత్వంతో విభేధిస్తే దేశద్రోహం కాదు : సుప్రీంకోర్టు

02:17 PM

పశ్చిమబెంగాల్ 13 అడుగుల భారీ కొండచిలువ క‌ల‌కలం

01:53 PM

ఒంటరి మహిళపై లైంగికదాడి.. ఆపై హత్య

01:36 PM

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం దేశద్రోహం కాదు: సుప్రీంకోర్టు

01:17 PM

తిరుపతిలో బాలుడు కిడ్నాప్..సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాలు

01:03 PM

పెండ్లి అయిన కొన్ని గంట‌ల‌కే విషాదం..

12:17 PM

భార్య, ముగ్గురు కూతుళ్లను గొడ్డలితో నరికాడు..

11:58 AM

శంషాబాద్‌ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేత

11:36 AM

ఖమ్మం జిల్లాలో దారుణం..

11:16 AM

బయటపడిన 14 కోట్ల సంవత్సరాల నాటి టిటానోసారస్ అవశేషాలు

10:57 AM

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్..

10:34 AM

బార్లలో 2+1 స్పెషల్ ఆఫర్లు..

10:13 AM

శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో బుల్లెట్ల కలకలం

10:05 AM

తెలంగాణలో కొత్తగా 168 పాజిటివ్ కేసులు నమోదు

10:03 AM

రోడ్డు ప్రమాదం..15 మంది మృతి

10:00 AM

విద్యార్థికి కరోనా పాజిటివ్...పాఠశాల మూసివేత

  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.