హైదరాబాద్ : ఏపీలో కొత్తగా 106 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం 8,90,080కి కరోనా కేసులు చేరగా, కరోనా వైరస్ తో 7,169 మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 774 యాక్టివ్ కేసులు ఉండగా 8,82,137 మంది రికవరీ అయ్యారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి