హైదరాబాద్ : నగరంలోని రాజేంద్రనగర్లో ఓ రౌడీషీటర్ హల్ చల్ చేశాడు. వాదీ ఏ మహమూద్ బస్తీ వాసులపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. విద్యుత్ సరఫరా కట్ చేసి తల్వార్లతో ఖోని గౌస్ అనే రౌడీషీటర్ హంగామా చేశారు. దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. గతంలో సాలార్జంగ్ మ్యూజియంలో వజ్రాలు ఉన్న బంగారం బాక్స్ను ఖోని చోరీ చేశాడు.
Mon Jan 19, 2015 06:51 pm