హైదరాబాద్ : నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభించాయి. మార్కెట్ ఆరంభంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా దిగజారగా.. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 15వేల మార్క్ దగ్గర కదలాడుతోంది. ఉదయం 9.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 175 పాయింట్లు కోల్పోయి 50,671 వద్ద, నిఫ్టీ 49 పాయింట్ల నష్టంతో 15,031 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
Mon Jan 19, 2015 06:51 pm