హైదరాబాద్: చెన్నై వేదికగా హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కత్తా భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్ కత్తా నిర్ణిత 20 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. దీంతో హైదరాబాద్ కు 188 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్కత్తా బ్యాట్స్ మెన్లలో నితీష్ రాణా 80 , రాహుల్ త్రిపాఠి 53 అద్భుతంగా రాణించారు. చివర్లలో దినేష్ కార్తిక్ 22 రాణించడంతో 187 పరుగులు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm