ముంబై: మహారాష్ట్రలో లాక్డౌన్పై ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో లాక్డౌన్ విధించడం లేదని చెప్పారు. కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న దృష్ట్యా రేపు రాత్రి 8 గంటల నుంచి లాక్డౌన్ తరహా ఆంక్షలు ఉంటాయని చెప్పారు. రాష్ట్రంలో 15 రోజుల పాటు 144 సెక్షన్ విధించనున్నట్లు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm