ఉత్తరప్రదేశ్ : యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాగా తాను ఇంట్లోనే చికిత్స తీసకుంటున్నానని, ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని వివరించారు. తనను కలిసిన వారంతా టెస్టులుచేయించుకోవాలని, ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
Mon Jan 19, 2015 06:51 pm