న్యూ ఢిల్లీ : భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు తన అధికార నివాసంలో ఈరోజు డాక్డర్ బీ.ఆర్.అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పించారు. ఆయన ఫొటోకు పూలమాలలు వేసి అంబేడ్కర్ చేసిన సేవలను కొనియాడారు. దేశ ప్రజలంతా అంబేడ్కర్ ఆశయాల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm