నవ తెలంగాణ కంటేశ్వర్
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ ఆధ్వర్యంలో బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి భట్టు బద్రినాథ్ మాట్లాడుతూ.. నేటి యువత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాఘవేందర్ రామకృష్ణ రెడ్డి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 14 Apr,2021 07:25PM