పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇవాళ కొవిడ్ టీకా తీసుకున్నారు. ఆయనతో పాటు ఇద్దరు మంత్రులు కూడా పాట్నా హాస్పిటల్లో టీకాలు వేయించుకున్నారు. టీకాలు తీసుకున్న వారిలో డిప్యూటీ సీఎంలు తార్కిషోర్ ప్రసాద్, రేణూ దేవీలు ఉన్నారు ప్రతి ఒక్కరూ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని, అర్హులైన వారు వ్యాక్సిన్ తీసుకోవాలని నితీష్ తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm