హైదరాబాద్ : ఐపీఎల్ 2021లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్-పంజాబ్ కింగ్స్ మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన చెన్నై జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ అనంతరం ధోనీ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్లో తాము కచ్చితంగా రాణించాలని భావిస్తున్నామని, ప్రాక్టీస్లో అద్భుతంగా ఆడామని, మ్యాచ్లో కూడా తమ ఆటగాళ్లు బాగారాణిస్తారని భావిస్తున్నానని అన్నాడు. ఇక రాహుల్ మాట్లాడుతూ.. గత మ్యాచ్లో బాగా ఆడామని, ఈ మ్యాచ్లో కూడా రాణించాలని కోరుకుంటున్నామని చెప్పాడు.
Mon Jan 19, 2015 06:51 pm