విజయవాడ: కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి 18 సంవత్సరాలు దాటిన అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ప్రకటించారు. నేడు మంత్రులు, అధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్ పంపిణీ విషయమైన సీఎం జగన్ ఇప్పటికే భారత్ బయోటెక్, హెటెరో డ్రగ్స్ ఎండీలతో మాట్లాడారు.
Mon Jan 19, 2015 06:51 pm