మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్ట్లోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ఇన్ఫ్లో 1,91,080 క్యూసెక్కులగా ఉంది. ఔట్ఫ్లో 1,91,080 క్యూసెక్కులగా ఉంది. అలాగే పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీల గాను ప్రస్తుత నీటి నిల్వ 19.2863 టీఎంసీలుగా కొనసాగుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm