అమరావతి: ప్రజలందరికీ సీఎం వైఎస్ జగన్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి సీఎం జగన్ బుధవారం శుభాకాంక్షలు తెలియజేశారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి