హైదరాబాద్ : దసరా సెలవులు, ఆదివారం కావడంతో యాదాద్రిలో సందర్శకుల రద్దీ పెరిగింది. లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ధర్మ దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి