హైదరాబాద్ : నకిలీ వీసాలతో కువైట్ వెళ్లేందుకు యత్నించిన 44 మంది మహిళలను శంషాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. మహిళల వద్ద నకిలీ వీసాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీరంతా పలు రాష్ట్రాలకు చెందిన వారిగా భావిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm