హైదరాబాద్ : ప్రతిష్టాత్మక జ్ఞాన్పీఠ్ అవార్డులను ఈ సారి అస్సాం కవి నిల్మాని ఫుకాన్ , అలాగే గోవా నవలిస్ట్ దామోదర్ మౌజో లు అందుకోనున్నారు. ఇవి 56, 57 వ జ్ఞాన్ పీఠ్ అవార్డులు.
కవి నిల్మాని ఫుకాన్ 1933లో అస్సాంలో జన్మించారు. 1981లో ఆయన అస్మామీస్ లో సాహిత్య అకాడమీ అవార్డును, అలాగే పద్మశ్రీని 1980లో అందుకున్నారు. గులాపి జముర్ లగ్న, సూర్య హిను నామి అహి ఈ నోడియేది, కోబిత లు ఆయన ప్రముఖ కవితలు.
ఇక 77 ఏండ్ల మౌజో గోవాలో జన్మించారు. ఆయన క్రిటిక్ గా పేరు సంపాదించి ఎన్నో రచనలు చేశారు. ఆయనకు 1983లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. మౌజో ప్రముఖ సామిజిక కార్యకర్త కూడా.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 07 Dec,2021 06:55PM