హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్లో 20 మంది పోలీసులకు కరోనా సోకింది. ప్రస్తుతం అందరూ హోం ఐసోలేషన్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.పోలీసులకు కరోనా సోకడంతో స్టేషన్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫిర్యాదు దారుల కోసం నార్సింగ్ పీఎస్ ఎదుట ప్రత్యేక టెంట్ వేశారు. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు
Mon Jan 19, 2015 06:51 pm