హైదరాబాద్ : తాజాగా కరోనా బారిన పడిన టీడీపీ అధినేత చందబ్రాబు నాయుడు త్వరగా కోలుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ లో ట్వీట్ చేశారు. కరోనా నుంచి త్వరగా కోలుకొని, ఆరోగ్య వంతులుగా తిరిగి రావాలని సీఎం ఆకాంక్షించారు. చంద్రబాబు ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm