ఖమ్మం : చెట్టు కూలడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం నగరంలోని బ్రహ్మణ బజారులో చిన్నారులు క్రికెట్ ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు ఓ చెట్టు కూలింది. దాంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో అతన్ని ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm