Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • సమ్మర్‌ స్పెషల్‌ రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే..
  • చర్చిలో తొక్కిసలాట.. 31 మంది మృతి
  • తిరుమలలో పెరిగిన రద్దీ.. టీటీడీ కీలక సూచన
  • శ్రీశైలాన్ని సందర్శించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి
  • నడుస్తున్న కారు డోరు తెరిచిన వ్యక్తి.. ద్విచక్రవాహనాదారుడు మృతి
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
లాభనష్టాల మధ్య మార్కెట్‌ ఊగిసలాట | BREAKING NEWS | www.navatelangana.com
  • హోం
  • ➲
  • తాజా వార్తలు
  • ➲
  • స్టోరి

లాభనష్టాల మధ్య మార్కెట్‌ ఊగిసలాట

Jan 19,2022 10:31AM

ముంబై: క్రూడ్‌ ఆయిల్‌ ధర పెరుగుదల, ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్ల పెంపు, వరుసగా వెలువడుతున్న క్యూ త్రీ ఫలితాల నడుమ స్టాక్‌ మార్కెట్‌లో అస్థిరత నెలకొంది. ఇన్వెస్టర్లు మూకుమ్మడిగా అమ్మకాలు, కొనుగోళ్లకు పాల్పడుతుండటంతో క్షణక్షణానికి లాభనష్టాల మధ్య మార్కెట్‌ ఊగిసలాడుతుంది. ప్రతీ పది నిమిషాలకు మార్కెట్‌లో పరిస్థితి తారుమారు అవుతోంది. అస్థిరంగా ఉన్న మార్కెట్‌లో ఇన్వెస్టర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఉదయం 9:40 గంటల సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 110 పాయింట్లు నష్టపోయి 60,644 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 58 పాయింట్లు నష్టపోయి 18,054 దగ్గర కొనసాగుతోంది. టెక్‌ మహీంద్రా, విప్రో, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, శ్రీసిమెంట్‌ షేర్లు నష్టపోగా ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌, కోల్‌ ఇండియా, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

Recomended For You

GHMC Election

తాజా వార్తలు

10:04 PM

సమ్మర్‌ స్పెషల్‌ రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే..

09:53 PM

చర్చిలో తొక్కిసలాట.. 31 మంది మృతి

09:42 PM

తిరుమలలో పెరిగిన రద్దీ.. టీటీడీ కీలక సూచన

09:38 PM

శ్రీశైలాన్ని సందర్శించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి

09:30 PM

నడుస్తున్న కారు డోరు తెరిచిన వ్యక్తి.. ద్విచక్రవాహనాదారుడు మృతి

09:20 PM

అమ‌లాపురం అల్లర్ల ఘటన.. వాట్సాప్ మెసేజ్ గుర్తింపు..!

09:08 PM

పంజాబ్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహితలకు రాజ్యసభ సీటు..!

09:01 PM

తెలంగాణ కరోనా బులిటెన్ విడుదల

08:57 PM

మహిళతో యువకుడు వివాహేతర సంబంధం.. ఇద్దరికీ పెండ్లి చేసిన గ్రామస్తులు

08:45 PM

పిచ్చోడి చేతిలో రాయిలా.. బండి సంజయ్ చేతిలో బీజేపీ : వైఎస్ షర్మిల

08:40 PM

అనుమానాస్పదంగా టీఆర్ఎస్ యువ నాయకుడు మృతి

08:26 PM

పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్రావ‌త‌ర‌ణ వేడుక‌లు

08:20 PM

ఆర్టీసీతో ఎన్టీఆర్ అనుబంధాలను గుర్తు చేసుకున్న సజ్జనార్

08:02 PM

ఎన్టీఆర్‌కు ఎదురెళ్లడం నా దురదృష్టకరం : మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్ రావు

07:55 PM

దేశంలో పెరుగుతున్న బీఏ.4, బీఏ.5 కరోనా కేసులు

07:49 PM

బాలికపై బాలుడు లైంగకదాడి.. బాలిక ఆత్మహత్య

07:22 PM

రేపు పలు రూట్లలో ఆర్టీసీ అదనపు బస్సులు

07:18 PM

రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో కారులో మంటలు..

07:13 PM

ఫైన‌ల్‌లో టాస్ గెలిచి బౌలంగ్ ఎంచుకున్న వెలాసిటీ

06:58 PM

శృంగారం తర్వాత గతం మర్చిపోయిన వృద్ధుడు..!

  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.