హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసేందుకు బుధవారం ప్రగతిభవన్కు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి వచ్చారు. అయితే ఆయనకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. సీఎం లేకపోతే.. మంత్రి కేటీఆర్ను కలుస్తానంటూ జేసీ అన్నారు. అయినా అనుమతి కావాల్సిందేనని చెప్పడంతో చేసేదేమీలేక జేసీ దివాకర్ రెడ్డి వెనుదిరిగి వెళ్లిపోయారు.
Mon Jan 19, 2015 06:51 pm